Friday, May 17, 2024
Home Search

సైబర్ నేరగాళ్లు - search results

If you're not happy with the results, please do another search
Click on fake links

 ఆ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు

నెల్లూరులో ఉద్యోగాల పేరిట యువతీ యువకులకు వలవేసి డబ్బు గుంజుతున్న ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఈ ముఠా ముందుగా నిరుద్యోగుల వివరాలు సేకరిస్తుంది. ఆ తర్వాత వారికి వర్క్ ఫ్రమ్...
Nizamabad urban independent candidate Kannaiah

అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కన్నయ్య ఆత్మహత్య

హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ లో అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. రెండో...
Rahul Gandhi on iPhone warning to Opposition MPs

అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ : దేశంలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్...

నీ పేరుతో 5 పాస్ పోర్టులు: మహిళకు రూ. 32 లక్షల టోకరా

బెంగళూరు: సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఓ 50 ఏళ్ల బెంగళూరు మహిళ రూ. 32 లక్షలకు పైగా మోసపోయారు. నీ పేరిట ఐదు పాస్‌పోర్టులు ఉన్నాయని, నీపైన చర్యలు తీసుకుంటామని బెదిరించిన...

సంగారెడ్డిలో ఆన్‌లైన్ టాస్క్….. రూ.25 లక్షల మోసం

సంగారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్ పేరుతో రూ.25 లక్షలకు పైగా మోసం చేశారు. సైబర్ నేరగాళ్లు అమీన్‌పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలను మోసగించారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశచూపి టోకరా వేశారు. ఒక...

డేటా చోరీ కేసులో ఈడి ఎంట్రీ

సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో ఈడీ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
Cyber Crimes in Telangana

stock market: ట్రేడింగ్ చిట్కాలు చెబుతూ… రూ.28 లక్షల మోసం

హైదరాబాద్: భాగ్యనగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అడిక్‌మెట్‌కు చెందిన శ్రీహరిని తనకు తెలియకుండా టెలిగ్రామ్ విఐపి గ్రూప్‌లో సైబర్ చీటర్స్ యాడ్ చేశారు. ట్రేడింగ్ టాస్క్‌లు ఇస్తూ అధిక లాభాలను...
Tamilnadu hospital hacked by hackers

వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

హైదరాబాద్: వ్యక్తిగత డేటా సేకరించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. డేటా విక్రయిస్తన్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది డేటాను ముఠా...
Frauds in the name of Work From Home

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలంటూ లక్షల్లో మోసం

హైదరాబాద్: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు లక్షల్లో మోసాలకు పాల్పడ్డారు. సామాజిక మాద్యమాల నుంచి ఉద్యోగం అంటూ కేటుగాళ్లు ఎరవేశారు. రూ. లక్షల్లో ఆదాయం అంటూ బాధితులకు సైబర్ నేరగాళ్లు...
Cyber Crimes in Telangana

లైక్ కొట్టారో ఖాతా ఖాళీ

ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నయాదందా మొదట కొంత డబ్బులు ఇచ్చి.. ఆ తరువాత దోచుకుంటున్న సైబర్‌నేరగాళ్లు అపరిచిత వ్యక్తుల మెసేజ్‌లకు సమాధానం ఇవ్వొద్దు ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరిక మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబర్...
Boy lost Rs 95 lakh during playing online game

ఆన్‌లైన్ గేమ్ లో మునిగిపోయిన యువకుడు.. రూ.95 లక్షలు స్వాహా

పెరిగిన టెక్నాలజీని వినియోగించుకుని అనేక మంది సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఆన్‌లైన్ కింగ్ 527 గేమ్ అడి రూ.95లక్షలు పోగొట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం......
Huge data leak from WhatsApp

వాట్సప్ డేటాబేస్ లీక్!

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌నుంచి భారీగా డేటా లీక్ అయింది. దాదాపు 50 కోట్ల వాట్సప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినట్లు తాజాగా సైబర్ న్యూస్...
A huge fraud of Rs.903 crores

పెట్టుబడులపై చైనా వల

రూ.903కోట్ల భారీ మోసం యాప్‌లు పంపి డబ్బు కాజేస్తున్న ముఠా డబ్బంతా చైనాకు తరలినట్లు అనుమానం అంతర్జాతీయస్థాయిలో సాగుతున్న దందా ఈ మోసాన్ని గుర్తించలేకపోయిన డిఆర్‌ఐ దేశ భద్రతకు ముప్పుగా మారిన స్కాం ఈ...
Google Chrome

క్రోమ్ లోని అనేక బగ్స్ ను సరిచేసిన గూగుల్

వాషింగ్టన్: క్రోమ్ బ్రౌజర్ లోని అనేక సెక్యూరిటీ బగ్స్‌ను గూగుల్ సరిచేసింది. క్రోమ్ వర్షన్ 106ను విడుదలచేసింది. క్రోమ్ బ్రౌజ ర్‌ను ప్రభావితం చేస్తున్న బగ్స్‌పై ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’(సిఈఆర్‌టి-ఐఎన్) శుక్రవారం...
RBI Card Tokenisation New Rules from October 1

1 నుంచి ఆర్‌బిఐ కార్డ్ టోకెనైజేషన్ కొత్త నిబంధనలు

ముంబయి : డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల దుర్వినియోగానికి సంబంధించి కార్డుదారుల నుంచి తరుచుగా ఫిర్యాదులు రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఆర్‌బిఐ తన...
Firing on Telangana Police in Bihar

బీహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

మన తెలంగాణ/హైదరాబాద్: బీహార్‌లో తెలంగాణ పోలీసులపై సైబర్ నేరగాళ్లు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే వాహన కంపెనీల ఫ్రాంచైజీల పేరిట సైబర్ మోసాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితులను...
Public awareness of financial crimes by police

ఆశచూపి.. దోచేస్తున్నారు

సామాన్యులే టార్గెట్‌గా మోసాలు హైదరాబాద్: సామాన్యుల అశలను ఆసరాగా చేసుకుని నిలువునా మోసంచేసే మాయాగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చూడుతోంది....

డిజిపిని వదలని కేటుగాళ్లు

  మన తెలంగాణ/హైదరాబాద్ : ఓ వాట్సప్ నంబరుకు రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఫోటోను డిపిగా పెట్టి మోసాలకు పాల్పడేందుకు సైబర్ కేటుగాళ్లు ప్రముఖులకు, అధికారులకు సందేశాలు పంపించారు. ఈక్రమంలో 9785743029 నంబర్‌తో వాట్సా...
Date Extension to card tokenization‌

కార్డు టోకెనైజేషన్‌కు గడువు పెంపు

సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చిన ఆర్‌బిఐ న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు టోకెనైజేషన్ నిబంధనల అమలుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రకటించింది....
Credit and debit card tokenization

వచ్చే నెల 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్ టోకనైజేషన్

న్యూఢిల్లీ: జూలై 1 నుండి క్రెడిట్, డెబిట్ కార్డులతే అన్ని రకాల ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీలకు యూనిక్ టోకెన్‌లను మార్పు చేయడం ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తప్పనిసరి...

Latest News