Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
26న అమెరికాకు టీమిండియా తొలి బృందం
ముంబై: టి20 వరల్డ్కప్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టుకు చెందిన తొలి బృందం మే 26న అమెరికా బయలుదేరి వెళ్లనుంది. ఐపిఎల్ క్వాలిఫయర్ పోటీలు ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు విండీస్కు వెళతారు....
ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య ప్రేమాయణం… పెళ్లికి ముందే గర్భవతి
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ క్రికెట్ హార్ధిక్ పాండ్యాను పెళ్లి చేసుకోకముందే టివి నటుడితో ప్రేమయాణం కొనసాగించింది. సదరు నటుడితో ప్రేమయాణానికి పుల్ స్టాప్ పెట్టిన తరువాత హార్ధిక్ పాండ్యాతో ప్రేమలో...
టీమిండియా ఎంపికపై విమర్శల వర్షం
ముంబై: టి20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్లో...
మెగా టోర్నీకి టీమిండియా ఎంపిక… రాహుల్ కు మొండిచేయి
సారథిగా రోహిత్, హార్దిక్కు వైస్ కెప్టెన్సీ
శివమ్, శాంసన్లకు చోటు
రాహుల్, అశ్విన్లకు నిరాశే
ముంబై: టి20 ప్రపంచకప్లో పాల్గొనే టీమిండియాను మంగళవారం ఎంపిక చేశారు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం...
టీమిండియా భవిష్యత్ను ఇప్పుడు అంచనా వేయలేం: సిద్ధూ
హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టి20 వరల్డ్ కప్లో ప్రముఖ పాత్ర పోషిస్తారని మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ తెలిపాడు. క్లాస్ ఆటతీరుతో విరాట్ తనదైన ముద్ర...
టీమిండియా ప్లేయర్లకు బిసిసిఐ గుడ్ న్యూస్
టీమిండియా ప్లేయర్లకు బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. టెస్టు క్రికెట్ ఆడే సీనియర్ మెన్స్ ప్లేయర్లకు ఫీజులను భారీగా పెంచింది. ఇందుకోసం బిసిసిఐ ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టు...
రోహిత్, గిల్ ఔట్… టీమిండియా 280/3
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 63 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 280 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు వరస ఓవర్లలో...
గిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియా 218/1
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 218 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుబ్మన్ గిల్ హాఫ్...
టీమిండియా ముమ్మర సాధన
ధర్మశాల: ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరిగే ఐదో, చివరి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా మంగళవారం సాధన ప్రారంభించింది. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఐదు...
టీమిండియా క్రికెటర్ను ఎత్తిపడేసిన రెజ్లర్ సంగీత ఫోగట్
హైదరాబాద్: టి20 స్పెషలిస్ట్ బౌలర్గా పేరొందని యజ్వేంద్ర చాహల్ ఫామ్ కోల్పోవడంతో తన స్థానాన్ని టీమిండియాలో కోల్పోయాడు. బిసిసిఐలో సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో కూడా అతడి పేరు లేకపోవడంతో లెగ్ స్పిన్నర్ కెరీర్...
ఓడిన కివీస్… టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్
హైదరాబాద్: ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడడంతో భారత్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రపంచ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో టాప్ -2 ఉన్న రెండు జట్లు ఫైనల్లో...
జోరుమీదున్న టీమిండియా… ఇంగ్లండ్కు ఇక కష్టమే!
ధర్మశాల: ఇంగ్లండ్తో ధర్మశాల వేదికగా జరిగే ఐదో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 31తో సొంతం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా...
ఎదురులేని టీమిండియా
హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా ఒక టెస్టు మిగిలివుండగానే 31 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన...
టీమిండియాకు సిరీస్
రాంచి: ఇంగ్లండ్తో రాంచి వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్టు మిగిలివుండగానే 31తో సిరీస్ను సొంతం చేసుకుంది....
టీమిండియా విజయంలో కీలక పాత్ర.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసల వర్షం
టీమిండియా వికెట్ కీపర్ ధ్రవ్ జురెల్ పై క్రికెట్ ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాలుగో టెస్టులో టీమిండియాకు విజయం వరించిందంటే.. అది కేవలం ధ్రువ్ వల్లే జరిగిందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు....
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇంకా 46 పరుగులు...
టీమిండియా 307 ఆలౌట్
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియా 103.2 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంకా ఇంగ్లాండ్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు ధ్రువ్...
కుల్దీప్ ఔట్… టీమిండియా 253/8
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియా 89 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 253 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 100 పరుగుల ఆధిక్యంలో ఉంది....
టీమిండియా ఎదురీత..
యశస్వి హాఫ్ సెంచరీ, జురేల్, కుల్దీప్ పోరాటం, చెలరేగిన బషీర్, రాంచీ టెస్టులో ఇంగ్లండ్ పైచేయి
రాంచీ: ఇంగ్లండ్తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. శనివారం రెండో రోజు ఇంగ్లండ్...
జైస్వాల్ ఔట్ … టీమిండియా 161/5
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేసి సోయబ్...