Thursday, May 2, 2024

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన పోలీసు జీపు

- Advertisement -
- Advertisement -

A police jeep collided with a parked truck

 

భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఘనపురం మండలం గాంధీనగరం వద్ద ఆగిఉన్న ఇసుక లారీని పోలీసు జీపు ఢీకొట్టింది. దీంతో ఎస్సై సహా ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News