Wednesday, May 8, 2024

షిండే వర్గీయులు మా కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నారు: ఆదిత్య ఠాక్రే

- Advertisement -
- Advertisement -

 

Aditya

ముంబై: ‘‘ఆ తిరుగుబాటు శాసనసభ్యులు(ఏక్ నాథ్  షిండే గ్రూపులో ఉన్నవారు) నేడొచ్చారు. కానీ వారు మా కళ్లల్లో కళ్లు పెట్టి చూడలేకపోతున్నారు. ఎంత కాలమని వారు ఓ హోటల్ నుంచి మరో హోటల్ కు మకాం మార్చుతూ తిరుగుతారు? ఏదో ఒక రోజున వారు తమ అసెంబ్లీ నియోజకవర్గంకు పోకతప్పదు.  అప్పుడు వారు ప్రజలను ఎదుర్కొంటారు?’’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే విలేకరులతో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News