Tuesday, May 21, 2024

ఆల్ ఇండియా వెలమ సంఘం మ్యారేజ్ బ్యూరో చైర్మన్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్ ఇండియా వెలమ సంఘం మ్యారేజ్ బ్యూరో చైర్మన్ తిరుపతి పోతన్ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ఎర్రబెల్లి సంతాపంతో ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News