Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 2,174 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh reports 2174 fresh COVID cases

అమరావతి: ఎపిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 74,820 మందికి పరీక్షలు నిర్వహించగా 2,174 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 18 మంది మరణించగా, 2,737 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 22,358 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,16,914 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా 13,241 మందిని వైరస్ కబలించింది. నేటి వరకు రాష్ట్రంలో 2,40,50,103 మంది సాంపిల్స్ ని పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News