Sunday, May 5, 2024

ఎపిలో కొత్తగా 196 పాజిటీవ్ కేసులు.

- Advertisement -
- Advertisement -

AP Report 196 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 26,119 శాంపిల్స్‌ను పరీక్షించగా 196 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకమృతి చెందగా, ఇదే సమయంలో 242 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3.01కోట్లకు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,567కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,54,979కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,159 గా ఉంటే.. మృతుల సంఖ్య 14,429కు పెరిగింది.

AP Report 196 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News