Monday, May 20, 2024

ఎపిలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 569 new corona cases

అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 182 కరోనా కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 23,16,467కు చేరుకుంది. ఇక, ఎపిలో కరోనాతో మొత్తం 14,714 మంది బాధితులు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 22,95,768మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,985 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

AP Reports 182 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News