Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 184 పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

 AP Reports 184 new corona cases in 24 hrs 

అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల్లో 25,925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 184మందికి కరోనా పాజిటీవ్ నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 214మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 20,55,603 కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,163 కరోనా ఆక్టీవ్ కేసులు ఉన్నాయి.

 AP Reports 184 new corona cases in 24 hrs 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News