Thursday, May 2, 2024

లోక్ సభలో ఎంపి నామాను అడ్డుకున్న బండి, ధర్మపురి

- Advertisement -
- Advertisement -

BJP MPs against MP nama nageswar rao in Lok sabha

 

ఢిల్లీ: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. లోక్‌సభలో ఎంపి నామా నాగేశ్వరావు ప్రసంగిస్తుండగా తెలంగాణ బిజెపి ఎంపిలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అడ్డుకున్నారు. తెలంగాణ అభివృద్ధిపై సభలో మాట్లాడుతుండగా వారు అడ్డుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News