Tuesday, April 30, 2024

పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌పై జిహెచ్ఎంసి వాహనాన్ని ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌పై ప్రమాదం తప్పింది. హైదర్‌గూడ వద్ద జిహెచ్‌ఎంసి వాహనాన్ని కారు ఢీకొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. చిన్నపాటి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News