Thursday, May 2, 2024

సిఎం జగన్‌కు సిబిఐ నోటీసులు

- Advertisement -
- Advertisement -

Jagan

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రోడ్డికి బుధవారం సిబిఐ కోర్టు నోటీసులిచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై కోర్టు నోటీసులిచ్చింది. జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మే 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంని రఘురామకృష్ణ ధాఖలు చేసిన పిటిషన్‌పై సిబిఐ కోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్‌లను సిబిఐ నమోదు చేసిందని పిటీషనర్ వాదనలు వినిపించారు.

CBI Issues Notice to AP CM Jagan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News