Thursday, May 2, 2024

ముంపు ప్రాంతాలలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

Chandra babu naidu visit in Flood area

తిరుపతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పాపనాయుడుపేట, తిరుచానూరులో పర్యటన అనంతరం, రాయల చెరువు కి చంద్రబాబు వెళ్లనున్నారు మధ్యాహ్నం నుండి తిరుపతిలోని ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News