Friday, May 3, 2024

అరుణాచల్‌పై ట్విట్టర్ పోస్ట్‌లో బెదిరిస్తున్న చైనా

- Advertisement -
- Advertisement -

China
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌పై మిలిటరీచర్యకు పాల్పడుతామంటూ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతోంది. పిఎల్‌ఎకు చెందిన వారు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. గమనించాల్సిన విషయమేమిటంటే చైనాలో ట్విట్టర్ నిషేధిత జాబితాలో ఉంది. కాగా చైనా సైనికులు ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున పెట్టిన పోస్టులను భారత అధికారులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News