Thursday, May 2, 2024

ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Christmas wishes to People

 

హైదరాబాద్: సిద్దిపేట ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులకు మంత్రి హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.   ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసు ప్రభు ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.  తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ పండుగకు కానుకలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అని అన్నారు. క్రీస్తు బోధించిన దయ, కరుణ, ప్రేమ ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలు అని చెప్పారు.  సుఖశాంతులతో జీవించాలంటే క్రీస్తు బోధనలు ఆచరింపదగినవని, అందరికి మంచి జరగాలని ప్రార్ధించారన్నారు. సిద్దిపేట జిల్లాలోని క్రిస్టియన్ పర్వదినాన్ని సోదర సోదరీమణులు కుటుంబం సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News