Friday, May 3, 2024

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు సిఎం శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

CM KCR Raksha Bandhan wishes To People

సహోదరత్వానికి ప్రతీక రక్షాబంధన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాఖీపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరు పుకునే రక్షాబంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవి తాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురా గంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా సిఎం అభివర్ణిం చారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔనత్యానికి నిదర్శమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం ఆకాంక్షించారు.

CM KCR wishes people on occasion of Rakhi pournami

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News