Saturday, May 18, 2024

నిడమానూరులో అధికారుల తప్పిదం…

- Advertisement -
- Advertisement -

Competition for post of Sarpanch with eggplant symbol in AP

అమరావతి: ఎపిలోని కృష్ణా జిల్లా నిడమానూరులో అధికారుల తప్పిదం జరిగింది. శ్రీలం రంగారావు అనే వ్యక్తికి పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో వంకాయ గుర్తు కేటాయించారు. దీంతో రంగారావు వంకాయ గుర్తుతో  సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడు. అధికారులు వంకాయ గుర్తుపై నోట అంటించారు. ఈ  సంఘటన నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలతో చోటుచేసుకుంది. వంకాయ గుర్తుపై నోట చూసి ఓటర్లు సందిగ్ధంలో పడుతున్నారు. నోటీ అంటించడంతో సర్పంచ్ అభ్యర్థి రంగారావు అధికారులపై మండిపడుతున్నాడు. అదికారులు సరిచేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమనిగింది. ఎపిలో మంగళవారం తొలిదశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Competition for post of Sarpanch with eggplant symbol in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News