Friday, May 16, 2025

విజయ్ దేవరకొండ పై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది కిషన్ చౌహాన్ రెట్రో ఈవెంట్‌లో ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. తమిళనటుడు సూర్య నటించిన రెట్రో మూవీ ప్రమోషన్‌ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీతోపాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News