- Advertisement -
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది కిషన్ చౌహాన్ రెట్రో ఈవెంట్లో ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. తమిళనటుడు సూర్య నటించిన రెట్రో మూవీ ప్రమోషన్ఈవెంట్ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీతోపాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.
- Advertisement -