Wednesday, May 15, 2024

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం: దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Shamshabad road accident

రంగారెడ్డి: లారీ-కారు ఢీకొన్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సోమవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోత్వాల్‌గూడ వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్నవారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News