Tuesday, May 14, 2024

ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Covid-19 Positivity rate increased in Delhi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ హంగామా సృష్టిస్తోంది. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 24 నుంచి 30 శాతానికి పెరిగిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఐసియు పడకలు వంద కన్నా తక్కువ ఉన్నాయని కేజ్రీవాల్ వెల్లడించారు. ఐసియు పడకలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, హర్షవర్ధన్ తో మాట్లాడానని సూచించారు. గత 24గంటల్లో 25 వేలకు పైగా కోవిడ్-19 కేసులు వచ్చాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 10వేల కరోనా పడకలు ఉన్నాయి. అందులో 1800 పడకలు కేంద్రానికి సంబంధించినవి అన్న ఆయన 7 నుంచి 10వేల పడకలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు.

Covid-19 Positivity rate increased in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News