Monday, September 22, 2025

కాంగ్రెస్ తో కుదిరిన పొత్తు.. 8 స్థానాలకు సిపిఐ పోటీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, సిపిఐకి మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు సిపిఐకి కాంగ్రెస్ ఎనిమిది అసెంబ్లీ సీట్లు  కేటాయించింది. విజయవాడ వెస్ట్, విశాఖ వెస్ట్, పత్తికొండ, కమలాపురం, తిరుపతి, అనంతపురం, రాజంపేట, ఏలూరునుంచి సిపిఐ అభ్యర్థులు బరిలోకి దిగుతారు. కాగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News