Saturday, April 27, 2024

ధావన్ అర్థసెంచరీ.. రెండు వికెట్లు కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ జట్టు ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు కెఎల్ రాహుల్(30), శిఖర్ ధావన్(52) మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే, మరింత వేగంగా ఆడే క్రమంలో రాహుల్, ధావన్ పెవిలియన్ చేరారు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. క్రీజలు కెప్టెన్ విరాట్ కోహ్లీ(20), సంజూ శాంసన్(15)లు ఉన్నారు.కాగా, భారత్ విజయానికి 42 బంతులో 77 కావాలి.

Dhawan hit half Century against AUS in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News