- Advertisement -
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు కేంద్ర ప్రభుత్వం పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.102.94, డీజిల్ ధర రూ.91.42, హైదరాబాద్లో లీటరు పెట్రోల్ రూ.107.09, లీటరు డీజిల్ ధర రూ.99.75 గా ఉంది.
- Advertisement -