Sunday, May 5, 2024

దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి: హరీష్

- Advertisement -
- Advertisement -

ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి…

లక్ష్మీ నారాయణడిని అనుగ్రహం అందరిపై ఉండాలి…

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు…

మంత్రి హరీష్ రావు

Diwali should light up peoples lives

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ప్రజలకు దీపావళి పర్వదినం సందర్భంగా మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, చిన్నపిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి శుభం చేకూరాలని , సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News