Tuesday, May 21, 2024

డ్రైవర్ నిర్లక్ష్యం బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

Driver negligence killed boy in MGBS Hyderabad

హైదరాబాద్: నగరంలోని ఎంజిబిఎస్‌లో ఆర్‌టిసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో మూడేళ్ళ బాలుడు మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్షమే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడు కళ్ళముందే విగతజీవిగా పడిఉండటంతో తల్లిదండ్రులు కనీరు మున్నీరు అవుతున్నారు. దాంతో ఆప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ఫ్లాట్ ఫామ్ 74 దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు కిషన్ బాగ్ కు చెందిన మహమ్మద్ అహ్హన్ గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Driver negligence killed boy in MGBS Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News