Thursday, May 2, 2024

మద్యం సేవించి వాహనం నడిపారా?… జైలుకే…

- Advertisement -
- Advertisement -

Drunk and drive cases in Rajender nagar

 

హైదరాబాద్:  మద్యం సేవించి వాహనం నడిపిన వాహనాదారులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 75 మంది మందుబాబులు మద్యం సేవించి వాహనం నడిపారు.  హైదరాబాద్ లోని  రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్ పల్లి 10 మెట్రో పాలిటన్ 2 క్లాస్ మెజిస్ట్రేట్ ముందు మద్యం ప్రియులను హాజరుపరిచారు. 75 మందిలో 24 మందికి జైలు శిక్ష విధించగా 51 మంది ఏడు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News