- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో గురువారం ఉదయం దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరి వద్ద 1.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణీకులపై అక్రమ బంగారం రవాణా కేసులను నమోదు చేయడం జరిగిందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. జీన్స్ ప్యాంటు వేసుకుని నడుము బ్యాండ్లో గోల్డ్ పేస్ట్, అత్యవసర టార్చ్ లో బంగారు బిస్కెట్లను దాచిపెట్టడంతో అధికారులు గుర్తించారు. మొత్తం 1.4 కిలోల బంగారం విలువ రూ .69.6 లక్షల ఉంటుంది.
- Advertisement -