Sunday, May 12, 2024

దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India coronavirus active cases live

 

న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గురువారం 12,881 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 101 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.09 కోట్లకు చేరుకోగా 1.56 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.06 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 1.37 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 94.22 లక్షల మందికి కరోనా టీకా ఇచ్చామని ప్రభుత్వం వెల్లడించింది.  ఇప్పటి వరకు దేశంలో 20.8 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News