- Advertisement -
రాజన్నసిరిసిల్ల: రైతులు అధైర్య పడొద్దని… అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐకెపి సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, సమస్యలుంటే చెప్పాలి కానీ ధాన్యం తగులబెట్టుకోవడం సరికాదన్నారు. రైతులు సమస్యలను కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు.
Farmers problems said to Telangana government
- Advertisement -