Saturday, May 4, 2024

వడోదరలో బాయిలర్ పేలి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four killed in Boiler explodes at Vadodara

వడోదర: గుజరాత్ వడోదరలో రసాయనిక కర్మాగారంలోని బాయిలర్ పేలిన దుర్ఘటనలో నలుగురు చనిపోగా, 11మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ నాలుగేళ్ల చిన్నారి ఉన్నారు. మిగతా ముగ్గురిలో ఒకరు టీనేజర్ కాగా, మరొకరు 65 ఏళ్ల వృద్ధుడు, ఇంకొకరు 30 ఏళ్ల మహిళ. వడోదరలోని జిఐడిసి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల్లో ఆ కర్మాగారంలో పని చేస్తున్నవారితోపాటు ఆ మార్గంలో వెళ్తున్నవారు కూడా ఉన్నారని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News