Thursday, May 2, 2024

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four members dead in car roll over incident

 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడడంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా కారును పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News