- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడడంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా కారును పక్కకు తొలగించారు.
- Advertisement -