Thursday, May 2, 2024

సెంచరీలతో చెలరేగిన అయ్యర్, గిల్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 34 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 235 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. శ్రేయస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేసి అబాట్ బౌలింగ్‌లో మ్యాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో సెంచరీ చేశాడు. రెండో వికెట్‌పై గిల్, అయ్యర్ కలిసి 200 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(103), కె ఎల్ రాహుల్(11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: గల్ఫ్‌ నుంచి వచ్చిన కొడుకు.. తల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News