Sunday, May 5, 2024

ప్రేమ…. యువకుడిపై పెట్రోల్ పోసి…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రియుడిపై ప్రియురాలు పెట్రోల్‌పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ముత్తాలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు అనే యువకుడు, ఓ యువతితో ప్రేమలో పడ్డారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమికుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టింది ప్రియురాలు. వెంటనే స్థానికులు స్పందించి తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రావును స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. ప్రియురాలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Girl Friend Petrol pour on Lover with fire in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News