Sunday, April 28, 2024

విశాఖలో విషాదం.. అదృశ్యమైన బాలిక అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Girl Suspicious death in Visakhapatnam

అమరావతి: విశాఖపట్నంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అగనంపూడి శనివాడలో మంగళవారం కనిపించకుండా పోయిన కీర్తన అనే బాలిక శవమై కనిపింది.నిన్న సాయంత్రం అదృశ్యమైన కీర్తన బుధవారం తెల్లవారుజామున పక్క అపార్ట్ మెంట్ దగ్గర కీర్తన మృతదేహం లభించింది. దీంతో మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యలు ఆందోళనకు దిగారు. కీర్తనను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Girl Suspicious death in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News