Saturday, May 18, 2024

గోల్కొండలో వైభవంగా బోనాల సంబురాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బోనాల సంబురాలు మొదలయ్యాయి. గోల్కొండలో ప్రారంభమై.. సికింద్రాబాద్ మహంకాళి అమ్మారి ఆలయంలో ముగియనున్న ఈ బోనాల సంబురాలను నగర ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కాగా, ఇప్పటికే మొదలై బోనాల సంబురాలు ఆదివారం గోల్కొండలో వైభవంగా కొనసాగుతున్నాయి.

రెండో ఆదివారం కావడంతో అమ్మవారికి బోనం సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. మరోవైపు, బోనాల సంబురాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ఉచిత మెడికల్ క్యాంపులు కుాడా ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News