Friday, May 3, 2024

తిరుమల ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయానికి భారీగా భక్తులు చేరుకోవడంతో బుధవారం శ్రీవారి సర్వదర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

కాగా, మంగళవారం శ్రీవారిని 75,789 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుకున్నారు. నిన్న 27,684 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్ల  వచ్చినట్టు టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News