Tuesday, April 30, 2024

తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

Huge Pilgrims visit Tirumala Temple on Monday

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. మొత్తం 31,558 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.సోమవారం శ్రీవారికి 14,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.2.77 కోట్ల రూపాయలు కానుకల రూపంలో వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనం టోకన్లను సంఖ్యను 8వేలకు పెంచడంతోపాటు శ్రీవారి దర్శన సమయాన్ని కూడా పెంచారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కలిపించనట్టు టిటిడి అదికారులు తెలిపారు.

Huge Pilgrims visit Tirumala Temple on Monday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News