- Advertisement -
హరారే: మహిళల వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీ అర్థంతరంగా రద్దైంది. జింబాబ్వే అతిథ్యమిస్తున్న అర్హత టోర్నీ కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. కరోనా వ్యాప్తి భయంతోనే మ్యాచులను వాయిదా వేస్తున్నట్టు ఐసిసి వెల్లడించింది. కాగా, ఈ టోర్నీని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది ఐసిసి తెలపలేదు. కాగా కోవిడ్ కొత్త వెరియంట్ ఓమిక్రాన్ కేసులు దక్షిణాఫ్రికాతో పాటు, జర్మనీ, చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా వెలుగు చేశాయి. కొత్త వెరియంట్ ఓమిక్రాన్ తో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి.
- Advertisement -