Thursday, May 2, 2024

క్వారంటైన్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Pocharam srinivas reddy discharge from hospital

హైదరాబాద్: కోవిడ్ పాజిటివ్ నమోదు కావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 24న కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎటువంటి సమస్యలు లేకపోవడం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో వైద్యులు ఆయనను శనివారం ఇంటికి పంపారు. మందు జాగ్రత్తగా ఆయన ఆస్పత్రిలో కొవిడ్‌కు వైద్య చికిత్స పొందారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడి మరికొన్ని రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News