Thursday, May 2, 2024

భారత్-దక్షిణాఫ్రికా టెస్టు: మూడో రోజు ఆట ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. వర్షం కారణంగా సోమవారం రెండో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో మూడో రోజు ఆటలో 98 ఓవర్లు ఆడించాలని అంపైర్లు నిర్ణించారు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(122), అజింక్యా రహానె(40)లు ఉన్నారు. మొదటి రోజు టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.

IND vs SA 1st Test day 3 begin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News