Tuesday, April 30, 2024

సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం…@100

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: శ్రీలంక జట్టుతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. లంక బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకుపడిన సూర్య కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సులతో శతకం సాధించాడు. దీంతో భారత్ స్కోరు రాకెట్ వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం టీమిండియా 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(100), లక్షర్ పటేల్(16)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News