Thursday, May 2, 2024

దేశంలో కొత్తగా 19,673 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

india reports 19673 new covid cases in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 19,673 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో ప్రస్తుతం 1,43,676 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం కోవిడ్-సంబంధిత ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 4,40,19,811కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 204.25 కోట్ల మందికి కరోనా టీకా డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News