Saturday, May 18, 2024

దేశంలో మరో 2,17,353 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

India reports 217353 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి పడగ విప్పుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 2,17,353 కొత్త కోవిడ్-19 కేసులు, 1,18,302 డిశ్చార్జెస్, 1,185 మరణాలు సంభవించాయి. భారత్ లో మొత్తం కేసులు సంఖ్య 1,42,91,917కి చేరింది. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 1,25,47,866 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇండియాలో ప్రస్తుతం 15,69,743 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 1,74,308 మందిని కరోనా కబలించింది. ఇప్పటివరకు 11,72,23,509 మంది బాధితులకు కరోనా టీకా వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా,  నిన్న పరీక్షించిన 14,73,210 నమూనాలతో సహా ఏప్రిల్ 15 వరకు మొత్తం 26,34,76,625 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

India reports 217353 new Covid-19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News