Tuesday, April 30, 2024

షూటింగ్‌లో భారత్‌కు కాంస్యం

- Advertisement -
- Advertisement -

India Women's Team Win Bronze In 10m Air Pistol Event

 

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు సన్నాహకంగా క్రొయేషియాలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మహిళల టీమ్ విభాగంలో కాంస్య పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో భారత మహిళా జట్టు 16—12 తేడాతో హంగేరి జట్టును ఓడించింది. మను బాకర్, యశస్విని దేస్వాల్, రాణి సర్నొబత్‌లతో కూడిన భారత జట్టు అద్భుత ఆటతో విజయాన్ని అందుకుంది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ తివారి కాంస్య పతకం గెలుచుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News