Saturday, April 27, 2024

ఆటోలో అసెంబ్లీకి వచ్చిన కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఆటోలో వచ్చి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని ఆరోపణలు చేశారు. ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకొని, ఆటోలు కాలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తానన్న 12 వేల రూపాయల ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు. వీధిన పడ్డ ఆటో కార్మికులను ఆదుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News