Sunday, April 28, 2024

హల్దీ వాగులోకి కాళేశ్వర జలాలను విడుదల చేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోదావరి జలాలకు సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హల్దీ వాగులోకి కాళేశ్వర జలాలను సిఎం కెసిఆర్ విడుదల చేశారు. వర్గల్ సమీపంలోని అవుసులపల్లి గ్రామంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలోకి కాళేశ్వర జలాలను వదిలారు. నదికి కొత్త నడక నేర్పిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. మండువేసవిలో పడావుపడ్డ బీడు భూములకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు పద్మా దేవేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News