Tuesday, April 30, 2024

శోభమ్మతో కలిసి పూజలు చేసిన కవిత, సబిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సతీమణి కల్వకుంట్ల శోభమ్మ, ఉమ్మడి నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, కొత్తపేట వాసవి కాలనీలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News