Thursday, May 2, 2024

ట్రక్కు పై పడిన కొండచరియలు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కొండచరియలు విరిగి ట్రక్కుపై నలుగురు మృతి చెందిన సంఘటన జమ్ము కశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో జరిగింది. బనిహాల్ టౌన్ శివారులో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కుపై పడడంతో నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, రోడ్డు రవాణా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన బండలను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News