Saturday, April 27, 2024

బీర్కూర్ లో చిరుత సంచారం…

- Advertisement -
- Advertisement -

బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతు నగర్, అన్నారం శివారులో చిరుత సంచారం చేస్తోంది. చిరుత సంచారంతో గ్రామస్తులు, రైతులు, మేకల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత అడుగులు గుర్తించి బోను ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. అడవి వైపు గుంపులుగా వెళ్లాలని గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు సూచించారు.

Also Read: బాలిక ప్రాణం తీసిన ఎస్‌మార్ట్‌ మాల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News