Tuesday, May 14, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది.  శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 58,874 మంది దర్శించుకున్నారు. శ్రీవారికి 17,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.5 కోట్లుగా ఉందని టిటిడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News